
బుల్లితెర నటి శ్రీదేవి అశోక్ గుడ్న్యూస్ చెప్పింది.

పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది.

ఈ మేరకు ఫోటో షేర్ చేసింది. కాగా ఎంబీఏ పూర్తి చేసిన శ్రీదేవి 2018లో అశోక చింటలను పెళ్లాడింది.

వీరికి ఇదివరకే ఒక కూతురు జన్మించింది. తాజాగా ఆ చిన్నారితో ఆడుకునేందుకు మరో బుజ్జాయి వచ్చేసింది.

చెల్లమది నీ ఎనక్కు సీరియల్తో కెరీర్ ఆరంభించిన శ్రీదేవి తెలుగులో అమ్మాయి కాపురం, అలా మొదలైంది సీరియల్స్లో నటించింది.

ప్రస్తుతం తమిళ సీరియల్స్తో బిజీగా ఉంది.













