తాడిపత్రి: ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణకు వచ్చిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మద్ద రామాంజనేయులు (55) ఉరవకొండలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య మాలతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రోజూ వేకువజామున వాకింగ్కు వెళ్లే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున కడప మార్గంలో వాకింగ్కు వెళ్లిన ఆయన శివాలయం వద్ద రహదారి పక్కన మృతదేహమై కనిపించారు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి
Published Sun, May 5 2024 7:40 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
Advertisement