తిరుపతి అర్బన్ : జిల్లాలో తొలిరోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం పలు ఫెసిలిటేషన్ కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ తనిఖీ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఓటింగ్ సరళిని ఆయన ఆదివారం అధికారులతో కలసి పర్వవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫెసిలిటెషన్ సెంటర్లలో ఈనెల 7, 8 తేదీలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పీఓలు, ఏపీఓలు, అబ్జర్వర్లు, అత్యవసరశాఖ సిబ్బంది, మీడియా ప్రతినిధులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 22,299 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసు కోగా అందులో 12.310 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్టు కలెక్టర్ తెలిపారు.
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
Published Mon, May 6 2024 2:15 AM
1/2
2/2
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement