ఒంగోలు అర్బన్: సాధారణ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి డీఆర్ఆర్ఎం హైస్కూల్లో ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండటం వల్ల ఓటర్లకు అవసరమైన తాగునీరు, టెంట్లు, కుర్చీలు, హెల్ప్డెస్క్ ఏర్పాటు తదితర అంశాల్లో ఎటువంటి లోటు లేకుండా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, హోమ్ ఓటింగ్, ఈవీఎంల కమిషనింగ్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో జరుగుతున్నట్లు తెలిపారు. పొరుగు జిల్లాలో ఓటు ఉండి ప్రస్తుతం ప్రకాశంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రంలోని కేంద్రియ విద్యాలయంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఓటు వేసేలా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. కలెక్టర్తో పాటు ఒంగోలు రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి, ఓఎంసీ కమిషనర్ జస్వంతరావు ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పక్కాగా నిర్వహించాలి
Published Sun, May 5 2024 4:40 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement