'ఆంధ్రా ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు' | will not let andhra employees work in telangana secretariat, says t employees | Sakshi
Sakshi News home page

'ఆంధ్రా ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు'

Published Mon, May 26 2014 3:36 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

తాత్కాలిక ప్రాతిపదిక అయినా ఆంధ్రాప్రాంత ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు తాము ఒప్పుకునేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు స్పష్టం చేశారు.

తాత్కాలిక ప్రాతిపదిక అయినా ఆంధ్రాప్రాంత ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు తాము ఒప్పుకునేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు స్పష్టం చేశారు.

ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తామని నరేందర్ రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement