
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో లక్ష్యసేన్.. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్పై వరుస సెట్లలో (21-12, 21-6) విజయం సాధించాడు. ఈ మ్యాచ్లో లక్ష్యసేన్ ప్రణయ్పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు.