విజయనగరం రూరల్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఈఎస్ టాస్క్ఫోర్స్ విభాగం సీఐ చక్రవర్తి ఆధ్వర్యంలో సిబ్బంది విజయనగరం ఎక్సైజ్ స్టేషన్–1 పరిధి శాంతినగర్లోని బెల్ట్షాపుపై ఆదివారం దాడిచేసి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దుకాణం యజమాని గాజులరేగకు చెందిన కర్రి శంకరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేవారు. దాడుల్లో ఎక్సైజ్ ఈఎస్ టాస్క్ఫోర్స్ హెచ్సీ ఎం.రామారావు, కానిస్టేబుళ్లు బాషా, లోకాభిరాం, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
12 మద్యం సీసాలు స్వాధీనం
Published Mon, Apr 9 2018 2:16 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement