కళియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం భక్తులు పోటెత్తారు.
తిరుమల: కలియగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం భక్తులు పోటెత్తారు. అన్నికంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. కాలినడక న వచ్చే భక్చులకు 10 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.