పల్నాడులో ఘోరం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య | Palnadu YSRCP Activist Charichandra Kidnap Case Turns Tragedy, Watch News Video For More Details | Sakshi
Sakshi News home page

పల్నాడులో ఘోరం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

Published Fri, Apr 4 2025 10:03 AM | Last Updated on Fri, Apr 4 2025 12:02 PM

Palnadu YSRCP Activist Charichandra Kidnap Case turns Tragedy

పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్‌ చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు.  ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో  పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్‌ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement