కేంద్ర బడ్జెట్పై ఇప్పటివరకూ స్పందించని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గొంతు మూగబోయిందా..? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం జరిగిందని మండిపడ్డారు