కాజీపేట రైల్వే ఆస్పత్రి తనిఖీ | Sakshi
Sakshi News home page

కాజీపేట రైల్వే ఆస్పత్రి తనిఖీ

Published Thu, May 16 2024 11:40 AM

-

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే ఆస్పత్రిని సికింద్రాబాద్‌ రైల్వే చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నారాయణస్వామి బుధవారం తనిఖీ చేశా రు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను కలియ తిరిగి పరిశీలించారు. స్థానిక రైల్వే సీనియర్‌ డీఎంఓ డాక్టర్‌ నిరంజన్‌రావు, ఇతర డాక్టర్లతో మాట్లాడారు. అంతకు ముందు రైల్వే డాక్టర్లు, రైల్వే నాయకులకు సీఎంఎస్‌ నారాయణస్వామికి స్వాగతం పలికి సన్మానించారు. రైల్వే జేఏసీ, రైల్వే మజ్దూర్‌ యూని యన్‌ నాయకులు ఆస్పత్రి సమస్యలపై సీఎంఎస్‌కు వినతి పత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement