ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 77.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.