
సాయిచైతన్యకు సన్మానం
కై లాస్నగర్: ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఐఏఎస్కు ఎంపికై న ఉట్నూర్కు చెందిన సాయి చైతన్య జాదవ్ను కలెక్టర్ రాజర్షి షా శనివారం సన్మానించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ను ఆయ న మర్యాద పూర్వకంగా కలిశారు. జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు.
జిల్లా కీర్తిని చాటిన సాయిచైతన్య
ఆదిలాబాద్టౌన్: సాయిచైతన్య జిల్లా కీర్తిని జా తీయ స్థాయిలో చాటారని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కా ర్యాలయంలో ఆయనను శనివారం శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. యువ త సాయిచైతన్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.