ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి | - | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి

Published Tue, Apr 29 2025 12:16 AM | Last Updated on Tue, Apr 29 2025 12:16 AM

ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి

ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి

మల్లాపూర్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు సోమవారం రాత్రి మండల కేంద్రంలోని జామమజీద్‌ ఎదుట ముస్లిం మైనార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు ఆర్పించారు. కమిటీ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ పహల్గాం ఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ మండల సభ్యులు బషీర్‌, బాబాఫరీద్‌, తక్కియుద్దీన్‌, సల్మాన్‌, మహబుబ్‌, షబ్బీర్‌, మహమ్మద్‌ రఫీ, అబ్దుల్‌ సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement