అధికారులు పట్టించుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

అధికారులు పట్టించుకోవాలి..

Published Tue, Apr 22 2025 1:19 AM | Last Updated on Tue, Apr 22 2025 1:19 AM

అధికా

అధికారులు పట్టించుకోవాలి..

కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి.

– అంబ్రెష్‌. మాజీ సర్పంచ్‌, గుడెబల్లూరు, కృష్ణా

నా దృష్టికి రాలేదు..

ది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు.

– వెంకటేష్‌. తహసీల్దార్‌, కృష్ణా

ఇరిగేషన్‌ శాఖ దృష్టికి తీసుకెళ్లా..

హబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలో మైనింగ్‌ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్‌ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్‌,

ఏడీ, మైనింగ్‌ శాఖ, మహబూబ్‌నగర్‌

అధికారులు పట్టించుకోవాలి..  
1
1/1

అధికారులు పట్టించుకోవాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement