మాచర్ల రూరల్: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ వారికి గ్రామంలో స్వాగతం పలికి భోజనం పెడతామంటూ వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసి అడ్డుకోబోయిన పోలీసు తల పగలకొట్టిన సంఘటన ఆదివారం మండలంలోని అడుగురాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి పి.అనిల్కుమార్ యాదవ్ను పిలిపించాలంటూ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పీఆర్కే సతీమణి పిన్నెల్లి రమాదేవి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి కార్యకర్తలు, నాయకులకు భోజనం ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రామిశెట్టి సుబ్బారావు, మరికొందరు ఆదివారం వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపైకి వెళ్ళి దాడికి దిగి గొడవ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విజయపురి సౌత్ పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువురికి సద్దుబాటు చేసే ప్రయత్నంలో టీడీపీ నాయకులు పోలీసులపై తిరగబడి దాడి చేశారు. ఈ సమయంలో హెడ్ కానిస్టేబుల్ మోడవత్ సాంబశివ నాయక్ తలకు తీవ్రగాయమైంది. ఆయనతో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎన్నికల్లో ఓట్ల కోసం టీడీపీ నాయకులు వర్గాలు, గొడవలు సృష్టిస్తున్న టీడీపీ నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్
Published Mon, May 6 2024 8:20 AM
1/1
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement