సంపూర్ణ పోషణతోనే మాతాశిశు మరణాల నివారణ | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ పోషణతోనే మాతాశిశు మరణాల నివారణ

Published Thu, Apr 10 2025 1:01 AM | Last Updated on Thu, Apr 10 2025 1:01 AM

సంపూర్ణ పోషణతోనే        మాతాశిశు మరణాల నివారణ

సంపూర్ణ పోషణతోనే మాతాశిశు మరణాల నివారణ

చింతపల్లి: సంపూర్ణ పోషణ అమలు ద్వారా మాతాశిశుమరణాలను అరికట్టవచ్చని సీ్త్ర,శిశుసంక్షేమశాఖ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా తాజంగిలో బుధవారం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ గర్భిణులు తప్పని సరిగా పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. సీడీపీవో రమణి, ఏసీడీపీవో రామలక్ష్మి, వైద్యాధికారి భవాని, మాజీ సర్పంచ్‌లు కాంతమ్మ, రామస్వామి, సూపర్‌వైజర్లు విజయకుమారి, గౌరి, అప్పలనర్స, గౌర్నిషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement