ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సు ఢీ: ఒకరు మృతి | rtc, travels bus collision: one person died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సు ఢీ: ఒకరు మృతి

Published Tue, Jan 30 2018 10:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందాడు. స్థానిక అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా అతడిని నాయుడుపేటకు చెందిన కాశి గురుప్రసాద్‌గా గుర్తించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తిరుపతి వెళ్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement