శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎర్రచందనం పొడి సీజ్ | 21kgs Red sandal powder seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎర్రచందనం పొడి సీజ్

Published Thu, May 22 2014 9:37 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

శంషాబాద్ విమానాశ్రయంలో 21 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో 21 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. సుడాన్కు చెందిన ఓ నైజీరియన్ జంట ఎర్రచందనం పొడిని హైదరాబాద్ నుంచి దోహాకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిద్దర్నీ విమానాశ్రయంలోని పోలీసు అధికారులు  అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా ఈ నెల 8వ తేదీన సూడాన్ దేశస్థుడు ఎర్రచందనం తరలిస్తు పట్టుబడిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement