వైఎస్‌ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ | Mudragada Padmanabham Letter To YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ

Published Sun, Apr 13 2025 11:21 AM | Last Updated on Sun, Apr 13 2025 11:40 AM

Mudragada Padmanabham Letter To YS Jagan Mohan Reddy

కాకినాడ,సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి.. ఆ పార్టీ సీనియర్‌ నేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైఎస్‌ జగన్‌కి లేఖ రాశారు. 

ఆ లేఖలో.. ‘వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే అక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement