తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం | Tirupati Pakala Car Container Accident Details Here | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Published Mon, Apr 28 2025 2:51 PM | Last Updated on Mon, Apr 28 2025 3:38 PM

Tirupati Pakala Car Container Accident Details Here

తిరుపతి, సాక్షి: జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు కంటైనర్‌ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. 

పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్ లారీని కారు వెనకనుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement