anandh sharma
-
బడ్జెట్ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు
-
అడ్డంకులు ఎదురైనా... అధిగమిస్తున్నాం: శర్మ
ఇటీవలి ఫైనాన్షియల్ మార్కెట్ సంక్షోభం సందర్భంగా భారత్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ శనివారం పేర్కొన్నారు. అయితే దేశం ఇబ్బందుల నుంచి సమర్థవంతమైన రీతిలోనే కోలుకుంటోందని ఆయన వివరించారు. ప్రధాని మన్మో హన్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో భాగంగా ఇండోనేసియాలో పర్యటించిన శర్మ, భారత్కు తిరుగు ప్రయాణమవుతూ పీఎం స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో విలేకరులతో మాట్లాడారు.