dcp venkateshwarrao
-
జూబ్లీహిల్స్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్చ్ లో 500 మంది పోలీసులు పాల్గొన్నారు. జవహర్ నగర్, మసీద్ గడ్డల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 43 మంది అనుమానితులు, 8 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 63 బైక్ లు, ఐదు ఆటోలు, గ్యాస్ సిలీండర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
జూబ్లీహిల్స్ లో కార్డన్ సెర్చ్