సెలవులో కలెక్టర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కలెక్టర్ నీతూప్రసాద్ వారం రోజులు సెలవుపై వెళ్తున్నారు. తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ వెళ్లేందుకు ఈనెల 14 వరకు సెలవు పెట్టారు. అప్పటివరకు జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. తిరిగి ఈనెల 15న నీతూప్రసాద్ మళ్లీ డ్యూటీలో చేరనున్నట్లు తెలిసింది.