తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా సాగింది. పూర్వం మహంతుల పాలనలో దేవస్థానం ఆదాయ, వ్యయాల లెక్కలన్నీ ఆణివార ఆస్థానం రోజునే ప్రారంభమయ్యేవి. దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పడ్డాక ఆర్థిక సంవత్సరంలోకి మారాయి.
Published Mon, Jul 17 2017 6:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement