రిజర్వేషన్లపై అమిత్‌ షా కీలక ప్రకటన | Amit Sha Key Announcement On Reservations, Says BJP Will Not Allow Reservations To End, Slams Doubters - Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై అమిత్‌ షా కీలక ప్రకటన

Apr 14 2024 9:24 PM | Updated on Apr 15 2024 12:42 PM

Amit Sha Key Announcement On Reservations - Sakshi

రాయ్‌పూర్‌: రిజర్వేషన్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఏం చేయబోతున్నామనేదానిపై క్లారిటీ ఇచ్చారు. రిజర్వేన్లను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎప్పటికీ రద్దు చేయదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ను కూడా ఆ పనిచేయనీయబోమని చెప్పారు. ఆదివారం(ఏప్రిల్‌14) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా మాట్లాడారు.‘బీజేపీ రాజకీయాలు చేసినంత కాలం రిజర్వేషన్లకు ఏమీ కానివ్వదు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ కోపంతో కమలం గుర్తుపై ఓటు వేయండి’ అని ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు అమిత్‌ షా పిలుపునిచ్చారు.  

ఇదీ చదవండి.. శివసేన,ఎన్సీపీల చీలికకు కారణమదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement