ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. 15 మందికి గాయాలు | 15 injured in RTC bus - auto collisioned incident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. 15 మందికి గాయాలు

Published Sun, Sep 6 2015 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

15 injured in RTC bus - auto collisioned incident

పెద్దకదుబూర్(కర్నూలు): ఎదరురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పెద్దకదుబూర్ మండలం హిస్సార మురవరి- కంబాలదిన్నె రహదారిపై ఆదివారం జరిగింది. 

కోస్గీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోస్గీ నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న సమయంలో మురవని శివారులో ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్ష తగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

పోల్

Advertisement