తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగకు రంగం సిద్ధం | TPKL starts very soon | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగకు రంగం సిద్ధం

Published Mon, Dec 19 2016 12:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

TPKL starts very soon

బరిలో 8 జట్లు   

హైదరాబాద్:తొలిసారి తెలంగాణలో కబడ్డీ లీగ్ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ’ పేరుతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం ప్రకటించింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగే ఈ పోటీల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నారుు. దీనికి సంబంధించి జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్‌లతో పాటు బీజేపీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీనికి హాజరయ్యారు.

 

‘అస్లీ అడ్డా ఫర్ అస్లీ కబడ్డీ’ అనే ట్యాగ్‌లైన్‌తో నిర్వహించనున్న ఈ టోర్నీకి హిమబిందురెడ్డికి చెందిన చింతల స్పోర్‌‌ట్స ప్రైవేట్ లిమిటెడ్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ బుల్స్, కరీంనగర్ కింగ్‌‌స, సిద్దిపేట స్టాలియన్‌‌స, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైడర్స్, గద్వాల్ గ్లాడియేటర్స్, నల్గొండ ఈగల్స్ పేరుతో ఎనిమిది జట్లను విభజించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement