-
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాలు డిమాండ్ చేశారు.
-
కూటమిది వెన్నుపోటు పాలన
ప్రభుత్వ తీరుపై ప్లకార్డులతో నిరసన
విజయనగరంలో నిర్వహించిన యువతపోరు ర్యాలీలో పాల్గొన్న వెఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు
విజయనగరం:
Tue, Jun 24 2025 03:20 AM -
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 248 మంది ఎంపిక
విజయనగరం అర్బన్: పదోతరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు జిల్లా నుంచి 248 మంది (6.14 శాతం) ఎంపికయ్యారు.
Tue, Jun 24 2025 03:20 AM -
" />
నొప్పితో రోదిస్తున్నా
కనికరం లేదాయె..!Tue, Jun 24 2025 03:20 AM -
శాశ్వత పరిష్కారం చూపండి..
● జిల్లా రెవెన్యూ అధికారి
శ్రీనివాసమూర్తి
● పీజీఆర్ఎస్కు 166 వినతులు
విజయనగరం అర్బన్:
Tue, Jun 24 2025 03:20 AM -
‘తోటపల్లి’ నిర్వాసితులకు ఇళ్ల బిల్లులు చెల్లించాలి
పార్వతీపురం టౌన్: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామాలైన పాతకల్లికోట, దుగ్గి గ్రామాలలో నిర్వాసితులు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు డిమాండ్ చేశారు.
Tue, Jun 24 2025 03:20 AM -
" />
మిగులు సీట్లకు రాతపరీక్ష రేపు
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి సోమవారం ఒక ప్రక
Tue, Jun 24 2025 03:20 AM -
● పీజీఆర్ఎస్కు 203 దరఖాస్తులు
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత అన్నారు. స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణితో కలిసి అర్జీలు స్వీకరించారు.
Tue, Jun 24 2025 03:20 AM -
రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడ
Tue, Jun 24 2025 03:20 AM -
ఓర్వలేకే మాజీ సీఎంపై కేసులు
రేగిడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు.
Tue, Jun 24 2025 03:20 AM -
ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది.
Tue, Jun 24 2025 03:20 AM -
‘జిందాల్’కు నీరిస్తే రైతులకు నష్టం
విజయనగరం ఫోర్ట్: జిందాల్ పరిశ్రమలకు బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నుంచి నీరు ఇస్తే రైతులు నష్ట పోతారని ఆయకట్టు పరిరక్షణ కమిటి సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Tue, Jun 24 2025 03:20 AM -
పది మందిపై అట్రాసిటీ కేసు నమోదు
కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామానికి చెందిన అడ్డూరి అర్జునతో పాటు మరో 10 మందిపై దెందేరు గ్రామానికి చెందిన మొయ్య పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే..
Tue, Jun 24 2025 03:20 AM -
జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్కు సంబంధించి రబ్బర్ డ్యామ్ లిఫ్ట్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. దాలినాయుడు, తదితరులు కోరారు.
Tue, Jun 24 2025 03:20 AM -
మాకు దారి చూపండి
న్యూశాయంపేట : వ్యవసాయ పనులు చేసుకోవ డానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ..
Tue, Jun 24 2025 03:19 AM -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనుంది.
Tue, Jun 24 2025 03:19 AM -
యూరియా సరిపోయేనా..?
ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tue, Jun 24 2025 03:19 AM -
" />
నేడు రైతులతో సీఎం ముఖాముఖి
ఖిలా వరంగల్: సీఎం రేవంత్రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Jun 24 2025 03:19 AM -
డీబీసీడీఓపై కలెక్టర్ ఆగ్రహం
నల్లబెల్లి: బీసీ హాస్టల్ పరిశీలన కార్యక్రమం ఉందని ముందస్తు సమాచారం ఉన్నా.. ఎందుకు రాలేదు..? ఇంత నిర్లక్ష్యం ఎందుకు..? ఏమైనా తమాషా చేస్తున్నావా.. అంటూ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి (డీబీసీడీఓ) పుష్పలతపై.. కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Jun 24 2025 03:19 AM -
యువత సన్మార్గంలో నడిచి ఆదర్శంగా నిలవాలి
నర్సంపేట రూరల్ : యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడిచి, ఎంచుకున్న రంగంలో రాణించి పలువురికి ఆదర్శంగా నిలువాలని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు.
Tue, Jun 24 2025 03:19 AM -
వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
నర్సంపేట రూరల్ : నర్సంపేట వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సిబ్బంది నియామకం, ఇతర అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.
Tue, Jun 24 2025 03:19 AM -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన, దారిద్య్రరేఖకు దిగువ న ఉన్న కుటుంబాలకు పక్కా శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కా ర్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
Tue, Jun 24 2025 03:19 AM -
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
వేలేరు: మండలంలోని పీచర ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తుడుం సుధాకర్ తన కుమారుడు సుశాంత్ను తాను పని చేస్తున్న పీచర పాఠశాలలోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
Tue, Jun 24 2025 03:19 AM -
దరఖాస్తులు పెండింగ్లో ఎందుకున్నాయి?
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jun 24 2025 03:19 AM -
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు.
Tue, Jun 24 2025 03:19 AM
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాలు డిమాండ్ చేశారు.
Tue, Jun 24 2025 03:21 AM -
కూటమిది వెన్నుపోటు పాలన
ప్రభుత్వ తీరుపై ప్లకార్డులతో నిరసన
విజయనగరంలో నిర్వహించిన యువతపోరు ర్యాలీలో పాల్గొన్న వెఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు
విజయనగరం:
Tue, Jun 24 2025 03:20 AM -
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 248 మంది ఎంపిక
విజయనగరం అర్బన్: పదోతరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు జిల్లా నుంచి 248 మంది (6.14 శాతం) ఎంపికయ్యారు.
Tue, Jun 24 2025 03:20 AM -
" />
నొప్పితో రోదిస్తున్నా
కనికరం లేదాయె..!Tue, Jun 24 2025 03:20 AM -
శాశ్వత పరిష్కారం చూపండి..
● జిల్లా రెవెన్యూ అధికారి
శ్రీనివాసమూర్తి
● పీజీఆర్ఎస్కు 166 వినతులు
విజయనగరం అర్బన్:
Tue, Jun 24 2025 03:20 AM -
‘తోటపల్లి’ నిర్వాసితులకు ఇళ్ల బిల్లులు చెల్లించాలి
పార్వతీపురం టౌన్: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామాలైన పాతకల్లికోట, దుగ్గి గ్రామాలలో నిర్వాసితులు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు డిమాండ్ చేశారు.
Tue, Jun 24 2025 03:20 AM -
" />
మిగులు సీట్లకు రాతపరీక్ష రేపు
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి సోమవారం ఒక ప్రక
Tue, Jun 24 2025 03:20 AM -
● పీజీఆర్ఎస్కు 203 దరఖాస్తులు
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత అన్నారు. స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణితో కలిసి అర్జీలు స్వీకరించారు.
Tue, Jun 24 2025 03:20 AM -
రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడ
Tue, Jun 24 2025 03:20 AM -
ఓర్వలేకే మాజీ సీఎంపై కేసులు
రేగిడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు.
Tue, Jun 24 2025 03:20 AM -
ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది.
Tue, Jun 24 2025 03:20 AM -
‘జిందాల్’కు నీరిస్తే రైతులకు నష్టం
విజయనగరం ఫోర్ట్: జిందాల్ పరిశ్రమలకు బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నుంచి నీరు ఇస్తే రైతులు నష్ట పోతారని ఆయకట్టు పరిరక్షణ కమిటి సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Tue, Jun 24 2025 03:20 AM -
పది మందిపై అట్రాసిటీ కేసు నమోదు
కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామానికి చెందిన అడ్డూరి అర్జునతో పాటు మరో 10 మందిపై దెందేరు గ్రామానికి చెందిన మొయ్య పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే..
Tue, Jun 24 2025 03:20 AM -
జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్కు సంబంధించి రబ్బర్ డ్యామ్ లిఫ్ట్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. దాలినాయుడు, తదితరులు కోరారు.
Tue, Jun 24 2025 03:20 AM -
మాకు దారి చూపండి
న్యూశాయంపేట : వ్యవసాయ పనులు చేసుకోవ డానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ..
Tue, Jun 24 2025 03:19 AM -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనుంది.
Tue, Jun 24 2025 03:19 AM -
యూరియా సరిపోయేనా..?
ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tue, Jun 24 2025 03:19 AM -
" />
నేడు రైతులతో సీఎం ముఖాముఖి
ఖిలా వరంగల్: సీఎం రేవంత్రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Jun 24 2025 03:19 AM -
డీబీసీడీఓపై కలెక్టర్ ఆగ్రహం
నల్లబెల్లి: బీసీ హాస్టల్ పరిశీలన కార్యక్రమం ఉందని ముందస్తు సమాచారం ఉన్నా.. ఎందుకు రాలేదు..? ఇంత నిర్లక్ష్యం ఎందుకు..? ఏమైనా తమాషా చేస్తున్నావా.. అంటూ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి (డీబీసీడీఓ) పుష్పలతపై.. కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Jun 24 2025 03:19 AM -
యువత సన్మార్గంలో నడిచి ఆదర్శంగా నిలవాలి
నర్సంపేట రూరల్ : యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడిచి, ఎంచుకున్న రంగంలో రాణించి పలువురికి ఆదర్శంగా నిలువాలని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు.
Tue, Jun 24 2025 03:19 AM -
వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
నర్సంపేట రూరల్ : నర్సంపేట వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సిబ్బంది నియామకం, ఇతర అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.
Tue, Jun 24 2025 03:19 AM -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన, దారిద్య్రరేఖకు దిగువ న ఉన్న కుటుంబాలకు పక్కా శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కా ర్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
Tue, Jun 24 2025 03:19 AM -
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
వేలేరు: మండలంలోని పీచర ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తుడుం సుధాకర్ తన కుమారుడు సుశాంత్ను తాను పని చేస్తున్న పీచర పాఠశాలలోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
Tue, Jun 24 2025 03:19 AM -
దరఖాస్తులు పెండింగ్లో ఎందుకున్నాయి?
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jun 24 2025 03:19 AM -
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు.
Tue, Jun 24 2025 03:19 AM