vishakha beach
-
విశాఖలో బీచ్కు స్నానానికి వెళ్లి...!
-
విశాఖలో బీచ్కు స్నానానికి వెళ్లి...!
విశాఖపట్నం: సరదా కోసం బీచ్లో స్నానానికి వెళ్లిన స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో ఆదివారం ఏడుగురు విద్యార్థులు బీచ్ స్నానానికి వెళ్లారు. సబ్మెరైన్ వద్ద బీచ్లో వారు స్నానం చేస్తుండగా ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. అతన్ని గాయత్రి కళాశాల విద్యార్థి సత్యానంద్గా గుర్తించారు. ప్రస్తుతం గల్లంతైన విద్యార్థి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.