నగరంలో జరిగిన డ్రైవర్ నాగరాజు హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా నిందితుడు వెంకట్ సుక్రు తండ్రి ఐఏఎస్ వెంకటేశ్వరరావు బుధవారం పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు వెంకట్ సుక్రును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
Published Wed, Mar 22 2017 4:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement