మోదీని తిట్టకపోతే టీడీపీ ఊరుకునే పరిస్థితి లేదు | TDP Govt trying to stop jai andhra pradesh meeting, says bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 7 2016 12:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

జై ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు చేసిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సభను ప్రజలు విజయవంతం చేశారని చెప్పారు. సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు వైఎస్సార్ సీపీ తరపున ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement