విశాఖపట్నం చేరుకున్న వైఎస్‌ జగన్‌ | ys jaganmohan reddy reaches visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 6 2016 1:23 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్‌ఆర్‌ సీపీ నిర‍్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement