దుశ్శాసన పర్వంలో నిందితులకు రిమాండ్‌ | SC / ST attitudic case registered on against seven | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 7:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:00 AM

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసి, ఆమెతోపాటు ఇతర దళితులపై గత మంగళవారం దాడికి పాల్పడ్డ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఏడుగురిని శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement