బ్రాంచ్ కెనాల్‌లో పడి వ్యక్తి గల్లంతు | man missed in a branch canal | Sakshi
Sakshi News home page

బ్రాంచ్ కెనాల్‌లో పడి వ్యక్తి గల్లంతు

Published Sun, Feb 8 2015 4:36 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man missed in a branch canal

నకిరేకల్(గుంటూరు): గుంటూర్ బ్రాంచీ కెనాల్‌లో పడి వ్యక్తి గల్లంతయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం కండగట్ల గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. కండగట్ల గ్రామానికి చెందిన చవల వెంకట సుబ్బయ్య(40) నీరు తాగేందుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో దిగారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పమాదవశాత్తు ఆయన కాలువలో పడి గల్లంతయ్యారు. విషయం తెలిసిన బ్రాంచ్ కెనాల్ అధికారులు నీటి మట్టాన్ని తగ్గించారు. కాగా, ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement