ముంబై: డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ శుక్రవారం 44 పైసలు క్షీణిం చింది. క్రితం ముగింపు 62.07తో పోలిస్తే 62.51 వద్ద ముగిసింది. సోమవారం వెల్లడికానున్న కరెంట్ ఖాతా లోటు గణాంకాల నేపథ్యంలో రూపాయి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నదని నిపుణులు విశ్లేషించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ బలహీనపడటంతో రూపాయి నష్టాలు పరిమితమయ్యాయని తెలిపారు. గత 2 రోజుల్లో రూపాయి విలువ 68 పైసలు పుంజుకున్న సంగతి తెలిసిందే.
రూపాయి 44 పైసలు డౌన్
Published Sat, Sep 28 2013 1:26 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- డ్రై ఫ్రూట్స్, ఇతర గింజల్ని నానబెట్టి తింటున్నారా? అయితే ..!
- దుమ్ము రేపుతున్న చిన్న మూవీ.. అప్పుడే సెంచరీ క్లబ్లోకి..
- వారెవ్వా.. అప్పుడు ఒక్కరు లేరు.. ఇప్పుడేమో: నవీన్ పోస్ట్ వైరల్
- లోక్సభలో ధర్మేంద్ర ప్రదాన్కు ‘నీట్’ సెగ
- TG: ఒక్క క్లిక్తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
- హైదరాబాద్ జోన్లో 'కల్కి' అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్
- 34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
- కక్షతో ఆఫీసులు కూల్చడానికా అధికారమిచ్చింది: జడ శ్రవణ్ కుమార్
- మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
- బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు: ఎంపీ మిథున్ రెడ్డి
Advertisement