కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన | Ys jagan mohan reddy to tour in Krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Published Mon, Feb 15 2016 8:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:10 PM

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi1
1/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi2
2/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi3
3/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi4
4/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi5
5/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi6
6/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi7
7/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi8
8/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi9
9/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Ys jagan mohan reddy to tour in Krishna district - Sakshi10
10/10

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (15-2-2016) కృష్ణాజిల్లాలో పర్యటించారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో మాట్లాడిన ఆయన వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

Advertisement

పోల్

Advertisement