-
" />
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
నాగారం: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా పరిధిలోని విజయనగర్ కాలనీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
-
పోగొట్టుకున్న సెల్ఫోన్ బాధితుడికి అప్పగింత
దేవరకొండ: దేవరకొండ ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ప్రయాణికుడు పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఆర్టీసీ అధికారులు తిరిగి అతడికి అప్పగించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన సుబ్బారావు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దేవరకొండకు వచ్చాడు.
Wed, Jun 04 2025 02:24 AM -
బైక్ అదుపుతప్పి హెడ్కానిస్టేబుల్ మృతి
కనగల్: విధి నిర్వహణలో భాగంగా బైక్పై వెళ్తూ అదుపుతప్పి కిందపడి హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన కనగల్ మండలం దర్వేశిపురం సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 04 2025 02:24 AM -
దాతలూ.. సాయం చేయరూ..
మర్రిగూడ: కూలీ పనులు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కుమారుడికి తలసేమియా వ్యాధి సోకడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం స్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయి. వివరాలు..
Wed, Jun 04 2025 02:24 AM -
30ఏళ్ల కల సాకారం కాబోతోంది
సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గ ప్రజల 30ఏళ్ల కలను సీఎం రేవంత్రెడ్డి సాకారం చేయబోతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
Wed, Jun 04 2025 02:24 AM -
జాతీయ బీచ్ కబడ్డీ పోటీలకు అంపైర్గా వీరస్వామి
గరిడేపల్లి: ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం బీచ్లో 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్(అంపైర్)గా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన
Wed, Jun 04 2025 02:24 AM -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఆలేరు: తాళం వేసిన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం సీఐ కొండల్రావు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 04 2025 02:24 AM -
డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపిక
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పంతంగి లక్ష్మణ్రావు(పీఎల్ఎన్ రావు)కు డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్–2025 అవార్డు లభించింది.
Wed, Jun 04 2025 02:24 AM -
కాపుల కన్నెర్ర.. తోకముడిచిన బాబు
సాక్షి, అమరావతి: కాపు సామాజిక వర్గంపై రెడ్బుక్ కుట్రకు తెగబడిన చంద్రబాబు ప్రభుత్వం.. 24 గంటల్లోనే తోకముడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రంపై యావత్ కాపు సామాజిక వర్గం భగ్గుమనడం..
Wed, Jun 04 2025 02:23 AM -
ప్రత్యామ్నాయంగా ఎదగడమే మార్గం
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఒక పక్క సామ్రాజ్యవాద భావనతో అనేక దేశాలపై అధిక సుంకాలు విధిస్తూ మరొక పక్క విద్య, ఆరోగ్య వ్యవస్థలపై విధ్వంసపు దాడి చేస్తున్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
" />
రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి
కేతేపల్లి : భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులపై ఆమె సమీక్షించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
లక్ష్యాన్ని మించి కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగిలో ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం వెల్లువలా వచ్చింది. ప్రభుత్వం ఈ సీజన్లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్
నల్లగొండ : మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేయనుంది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనం రైతు నేస్తం
తిప్పర్తి : నాణ్యమైన విత్తనాలు రైతు నేస్తాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య అన్నారు. రానున్న రెండు మూడేళ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలిరోజు 3,263 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం –2025ను అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంగళవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లాలోని 55 గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో వివిధ సమస్యలపై 3,263 దరఖాస్తులను రైతులు సమర్పించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మా భూములు.. మాకే ఇవ్వాలి
కొండమల్లేపల్లి : మా భూమాలు.. మాకే ఇవ్వాలని కొండమల్లేపల్లి మండలం జానిగానితండా, దేవరోనితండా గిరిజన రైతులు మంగళవారం దేవరకొండ బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Wed, Jun 04 2025 02:22 AM -
యవ వికాసం.. మరింత ఆలస్యం
నాగారం : నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించే దిశగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ రంగంతోపాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ చేసింది.
Wed, Jun 04 2025 02:22 AM -
దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం
చిలుకూరు: రైతులు తమ భూ సమస్యలను భూ భారతిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలి రోజు 1,975 దరఖాస్తులు
సూర్యాపేట : జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు మొదలైంది. ఈ చట్టం అమలు, విస్తృత ప్రచారంలో భాగంగా రెవెన్యూ సదస్సులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. మంగళవారం 23 మండలాల్లోని 33 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహించింది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తాళ్లగడ్డ (సూర్యాపేట): నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తిరుమలగిరి( తుంగతుర్తి): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Wed, Jun 04 2025 02:22 AM -
" />
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తుర్కపల్లి : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ హనుమంతురావు అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం నాగాయిపల్లి, గోపాలపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
భూదాన్పోచంపల్లి: వానాకాలం పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) గోపాల్ అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM
-
" />
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
నాగారం: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా పరిధిలోని విజయనగర్ కాలనీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 04 2025 02:24 AM -
పోగొట్టుకున్న సెల్ఫోన్ బాధితుడికి అప్పగింత
దేవరకొండ: దేవరకొండ ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ప్రయాణికుడు పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఆర్టీసీ అధికారులు తిరిగి అతడికి అప్పగించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన సుబ్బారావు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దేవరకొండకు వచ్చాడు.
Wed, Jun 04 2025 02:24 AM -
బైక్ అదుపుతప్పి హెడ్కానిస్టేబుల్ మృతి
కనగల్: విధి నిర్వహణలో భాగంగా బైక్పై వెళ్తూ అదుపుతప్పి కిందపడి హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన కనగల్ మండలం దర్వేశిపురం సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 04 2025 02:24 AM -
దాతలూ.. సాయం చేయరూ..
మర్రిగూడ: కూలీ పనులు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కుమారుడికి తలసేమియా వ్యాధి సోకడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం స్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయి. వివరాలు..
Wed, Jun 04 2025 02:24 AM -
30ఏళ్ల కల సాకారం కాబోతోంది
సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గ ప్రజల 30ఏళ్ల కలను సీఎం రేవంత్రెడ్డి సాకారం చేయబోతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
Wed, Jun 04 2025 02:24 AM -
జాతీయ బీచ్ కబడ్డీ పోటీలకు అంపైర్గా వీరస్వామి
గరిడేపల్లి: ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం బీచ్లో 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్(అంపైర్)గా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన
Wed, Jun 04 2025 02:24 AM -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఆలేరు: తాళం వేసిన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం సీఐ కొండల్రావు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 04 2025 02:24 AM -
డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపిక
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పంతంగి లక్ష్మణ్రావు(పీఎల్ఎన్ రావు)కు డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్–2025 అవార్డు లభించింది.
Wed, Jun 04 2025 02:24 AM -
కాపుల కన్నెర్ర.. తోకముడిచిన బాబు
సాక్షి, అమరావతి: కాపు సామాజిక వర్గంపై రెడ్బుక్ కుట్రకు తెగబడిన చంద్రబాబు ప్రభుత్వం.. 24 గంటల్లోనే తోకముడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రంపై యావత్ కాపు సామాజిక వర్గం భగ్గుమనడం..
Wed, Jun 04 2025 02:23 AM -
ప్రత్యామ్నాయంగా ఎదగడమే మార్గం
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఒక పక్క సామ్రాజ్యవాద భావనతో అనేక దేశాలపై అధిక సుంకాలు విధిస్తూ మరొక పక్క విద్య, ఆరోగ్య వ్యవస్థలపై విధ్వంసపు దాడి చేస్తున్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
" />
రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి
కేతేపల్లి : భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులపై ఆమె సమీక్షించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
లక్ష్యాన్ని మించి కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగిలో ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం వెల్లువలా వచ్చింది. ప్రభుత్వం ఈ సీజన్లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్
నల్లగొండ : మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేయనుంది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనం రైతు నేస్తం
తిప్పర్తి : నాణ్యమైన విత్తనాలు రైతు నేస్తాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య అన్నారు. రానున్న రెండు మూడేళ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలిరోజు 3,263 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం –2025ను అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంగళవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లాలోని 55 గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో వివిధ సమస్యలపై 3,263 దరఖాస్తులను రైతులు సమర్పించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
మా భూములు.. మాకే ఇవ్వాలి
కొండమల్లేపల్లి : మా భూమాలు.. మాకే ఇవ్వాలని కొండమల్లేపల్లి మండలం జానిగానితండా, దేవరోనితండా గిరిజన రైతులు మంగళవారం దేవరకొండ బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Wed, Jun 04 2025 02:22 AM -
యవ వికాసం.. మరింత ఆలస్యం
నాగారం : నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించే దిశగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ రంగంతోపాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ చేసింది.
Wed, Jun 04 2025 02:22 AM -
దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం
చిలుకూరు: రైతులు తమ భూ సమస్యలను భూ భారతిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
తొలి రోజు 1,975 దరఖాస్తులు
సూర్యాపేట : జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు మొదలైంది. ఈ చట్టం అమలు, విస్తృత ప్రచారంలో భాగంగా రెవెన్యూ సదస్సులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. మంగళవారం 23 మండలాల్లోని 33 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహించింది.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తాళ్లగడ్డ (సూర్యాపేట): నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తిరుమలగిరి( తుంగతుర్తి): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు.
Wed, Jun 04 2025 02:22 AM -
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Wed, Jun 04 2025 02:22 AM -
" />
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తుర్కపల్లి : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ హనుమంతురావు అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం నాగాయిపల్లి, గోపాలపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
Wed, Jun 04 2025 02:22 AM -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
భూదాన్పోచంపల్లి: వానాకాలం పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) గోపాల్ అన్నారు.
Wed, Jun 04 2025 02:22 AM