జనం ఓటేసిన జంట
బాలీవుడ్లో క్యూటెస్ట్ కపుల్గా సిద్ధార్ధ మల్హోత్రా, ఆలియాభట్ జంట ఎంపికయ్యారు. ఓ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో 41 శాతం మంది నెటిజన్లు ఈ జంటకే ఓటేశారు. తరువాతి స్థానాల్లో ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్, విరాట్ కోహ్లి-అనుష్కశర్మల జోడీ ఉన్నారు.