AP Government
-
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో దోపిడీ ఐకానిక్... ఐదు టవర్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెంపు...
-
Perni Nani: చంద్రబాబు అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు
-
విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు
-
436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు
-
బాబు ష్యూరిటీ-గ్యారంటీ ఏమైంది? బుగ్గన దిమ్మతిరిగే కౌంటర్
-
చంద్రబాబు ఆర్ధిక విధానాలపై YSRCP ఆందోళన
-
Botsa: నమ్మించి మోసం చేశారు.. 11 నెలల పదవి కోసం ఇన్ని దారుణాలా
-
చంద్రబాబు మాత్రం 21 ఎకరాలు ఇస్తాడు: YS Jagan
-
LIVE: జీవితంలో మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: YS Jagan
-
రఘురామ కృష్ణంరాజు వైఖరిని తప్పు పడుతున్న జనం
-
వరుస ట్వీట్లతో TDP MPకేశినేని చిన్నిని టెన్షన్ పెడుతున్న కేశినేని నాని
-
ఏపీ పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యం
-
High Alert: తిరుమలలో భద్రత కట్టుదిట్టం
-
రఘురామ కృష్ణంరాజు పై సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు
-
ఎమ్మెల్యే చింతమనేని బాధితుడి ఆత్మహత్యాయత్నం
-
పేదల ఇళ్లు కూల్చుతారా? ఎమ్మెల్యే రఘురామ రాజుకి వార్నింగ్
-
వారి పదవులు పోవడం ఖాయం.. విప్ ధిక్కరించిన వారిపై YSRCP ఫిర్యాదు
-
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో అరాచకం
-
ఏపీ పోలీసుల తీరుపై హైకోర్ట్ మరోసారి తీవ్ర ఆగ్రహం
-
విజన్ కాదు, విస్తరాకుల కట్ట.. బాబుపై నిప్పులు చెరిగిన రోజా
-
Ambati: మాకు బుక్ ఎందుకు బుర్ర ఉంది...
-
తిరుమల అతిధి గృహంలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన భక్తులు
-
అది మీ ఖర్మ.. జేఏసీకి YSRCP మద్దతు
-
Ambati: ఒక్క హామీ కూడా నెరవేర్చకోపోగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
-
హైదరాబాద్ లో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
ఉర్సా వెనుక డీల్ ను బయటపెట్టిన మాజీ ఎంపీ కేశినేని నాని
-
Garam Garam Varthalu: గరం గరం ముచ్చట్లు
-
YSRCP సోషల్ మీడియా కన్వీనర్ గోపిపై దాడి
-
మా జగనన్న నిర్ణయం వల్లే నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావ్
-
కూటమి పాలనలో దళితులపై దాడులు
-
PSR ఆంజనేయులుని అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు
-
YSRCP ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
-
చేతకానప్పుడు హామీలు ఎందుకు ఇచ్చావు.. బాబుపై కామ్రేడ్ల ఫైర్
-
పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు.. కానీ కార్యకర్తలు,జగన్ శాశ్వతం
-
ఎట్టకేలకు DSC షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
-
Botsa: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు జంకుతున్నాయి
-
వేణుగోపాల స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసిన కూటమి నేతలు
-
సత్తా లేకపోతే ఛాలెంజ్ ఎందుకు? పల్లా శ్రీనివాసరావుకు కౌంటర్
-
భూమనకు టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్.. ఏమన్నారంటే?
-
5 ఏళ్లలో ఏం కడతారు? అప్పులు చేస్తున్న డబ్బంతా ఏమైపోతుంది..
-
ట్వీట్ పెట్టి పారిపోవడం కాదు.. రోజా వార్నింగ్
-
RK Roja: పవన్ కళ్యాణ్... దమ్ముంటే రండి
-
Bandaru Satyanarayana: విశాఖ కూటమిలో ప్రొటోకాల్ వివాదం
-
ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ దర్శనానికి వెళ్లి వచ్చేలోపే
-
రాప్తాడు హెలికాప్టర్ ఘటనలో పైలెట్ కు నోటీసులు ఉషశ్రీ చరణ్ రియాక్షన్
-
Malladi Vishnu: కూటమి హయాంలోనే తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి
-
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
YSRCP: ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వక్ఫ్ చట్టం
-
YS జగన్ చిత్రపటానికి ముస్లింలు పాలాభిషేకం
-
వైఎస్ జగన్ హెలికాప్టర్ ఘటనపై పోలీసుల విచారణ
-
Vadde Sobhanadreeswara: హైపర్ లూప్ రైలు అమెరికా, జపాన్ దేశాల్లోనే లేదు.. కానీ అమరావతికి తెస్తాడంట ..
-
TDP కార్యకర్త మల్లేష్ పట్ల దురుసగా ప్రవర్తించిన MLA రమణపూర్తి పీఏ
-
Nandigam Suresh: నా తల్లి,భార్యను కాలితో తన్ని.. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా..
-
సీమ రాజాకు YSRCP యువత హెచ్చరిక
-
Bakkamantulapad: మల్లేశ్వరి మృతదేహాన్ని ప్రియుడు జానారెడ్డి ఇంటికి తీసుకెళ్లిన బంధువులు
-
అదే బ్లడ్.. అదే బ్రీడ్.. పాత కుట్రకు మళ్లీ పదును!
-
చంద్రబాబు దళిత వ్యతిరేకి: సుధాకర్ బాబు
-
లక్ష ఎకరాలు అమరావతి రాజధానికా? లేక చంద్రబాబు రియల్ ఎస్టేట్ కా?
-
Nedurumalli Ramkumar: బాబు పతనానికి నాంది ఎంపీపీ ఎలక్షన్స్ 2027 జమిలి ఎన్నికలు పక్కా
-
కూకటి వేళ్ళతో సహా పెకలిస్తాం.. బాబుకు నూర్ బాషా సంఘం మాస్ వార్నింగ్
-
లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయాయా.. TTD చైర్మన్ కామెంట్స్ పై రామ్ నాథ్ ఫైర్
-
బాబు పాలనపై టీడీపీ నేతల్లో క్లారిటీ.. నెక్స్ట్ కష్టమే
-
విశాఖ టీడీపీ నేత అల్సి అప్పలనారాయణ సంచలన ఆడియో
-
ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల వీరంగం
-
పులివర్తి నాని వ్యాఖ్యలకు మోహిత్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్
-
అంబేద్కర్ విగహాన్ని అమ్మకానికి పెడతారా?
-
Gadikota Srikanth: అప్పుడు మిస్ అయ్యింది ఈసారి మిస్ కాకుండా ఏబీవీ ప్లాన్..
-
తన పాలనపై తానే విమర్శలు చేసుకున్న చంద్రబాబు
-
కాకాణి అక్రమ కేసులపై గురుమూర్తి సీరియస్
-
YSRCP Leaders: అంబేద్కర్ జోలికి వస్తే పాతాళానికి తొక్కుతాం
-
Rachamallu Siva Prasad: ఇక్కడ ఉన్నది రాచమల్లు నా ప్రాణం ఉన్నంతవరకు..
-
పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగారా?తాగలేదా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు
-
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్ మీద షాక్కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్ షో. అంతా మ్యాజిక్ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా తనను తాను ప్రమోట్ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్ బిల్లుల భారంతో వేలాది ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్ మ్యాజిక్ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ప్రమోషన్కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ 111 సెక్షన్ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్బుక్’ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్ క్యాపి టల్ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్’ ఈజ్ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్ కోసం ఆయన ‘పీ–ఫోర్’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్ మేకోవర్ ఎక్సర్సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్బుక్ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్ చానల్లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రెడ్ బుక్ రాజ్యాంగానికి గురజాల DSP జగదీష్ బలి
-
తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన
-
TDP: వాట్సాప్ ద్వారా 520కి గాను 161 పౌర సేవలు ప్రారంభం
-
Meruga Nagarjuna: రాజకీయాల కోసమే విద్యార్థులను కూటమి వాడుకుంటుంది
-
ఇది తప్పు పోలీసులకు అంబటి వార్నింగ్
-
ఉపాధి హామీ కూలికి కూటమి నేతలు వేధింపులు
-
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు... లావు శ్రీకృష్ణదేవరాయులపై పేర్ని నాని ఫైర్
-
టీడీపీ సోషల్ మీడియా అరాచకం పీక్స్ కు వెళ్లింది
-
మరి ఆ రోజు అనితపై ఎందుకు కేసు పెట్టలేదు: Syamala
-
Dharmapuri Arvind: ఇచ్చిన ఒక్క హామీ కాంగ్రెస్ పూర్తి చేయలేదు
-
వైఎస్ జగన్ పై వంగలపూడి అనిత వ్యాఖ్యలకు దిమ్మతిరిగేలా పేర్ని నాని కౌంటర్
-
వివాహితపై జైలర్ వేధింపుల కేసు వివరాలు వెల్లడించిన విశాఖ సీపీ
-
లక్షల కోట్ల పెట్టుబడులతో విశాఖను మెరిపించిన నాయకుడు: YS Jagan
-
Naga Malleswari: జగన్ని తిట్టడానికి కాదు ప్రజలకోసం ప్రెస్ మీట్ పెట్టు
-
జగన్ భద్రతపై కుట్ర క్లియర్ కట్
-
జగన్ భద్రతపై అనిత వ్యాఖ్యలకు అంబటి దిమ్మదిరిగే కౌంటర్
-
Gadikota Srikanth Reddy: లింగయ్యని కిరాతకంగా చంపుతుంటే ఏం చేశారు
-
రామగిరి SI వ్యాఖ్యలకి లాయర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
తిట్టడానికే అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు : వరుదు కల్యాణి
-
జీవితాంతం నువ్వే ఎమ్మెల్యే కాదు... టీడీపీ ఎమ్మెల్యేకి విరూపాక్ష కౌంటర్
-
ఒంటిమిట్ట రథోత్సవానికి జగన్... అవినాష్ రెడ్డి కారిటీ
-
వైఎస్ జగన్ మాతో చెప్పిన మాట
-
వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు: Lella Appi Reddy
-
YSR జిల్లా పులివెందులలో TDP నేతల బాహాబాహీ
-
మరో బీహార్ మాదిరిగా తయారైన ఏపీ రాష్ట్రం: YS Jagan
-
వడ్డీతో సహా తిరిగిస్తాం గుర్తుపెట్టుకోండి, ఏపీ పోలీసులకి జగన్ వార్నింగ్..
-
Raptadu Tour: వైఎస్ జగన్ హెలికాప్టర్ విజువల్స్
-
జీఎస్డీపీ గ్రోత్ పై వైఎస్ జగన్ ట్వీట్
-
పవన్ బసచేసిన రైల్వే గెస్ట్ హౌస్ ముందు వాలంటీర్లు నిరసనలు
-
Sri Sathya Sai Dist: నేడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
-
కర్నూలులో కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
కూటమి సర్కార్పై YSRCP అధినేత వైఎస్ జగన్ ఫైర్
-
Botsa : కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం ఆదాయం తగ్గింది
-
Appala Raju: జగన్ మీద కక్షతో ఆరోగ్య రంగాన్ని నాశనం చేశారు
-
పల్లా శ్రీనివాసరావు కారుకు అడ్డుపడ్డ టీడీపీ శ్రేణులు
-
Madhurawada Incident: నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
-
Perni Nani: కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది
-
CPI Narayana: రాష్ట్ర ప్రజలకు మీ వల్ల ఏం ఉపయోగం అని చంద్రబాబును అడుగుతున్న
-
TJR Sudhakar : రాజధాని నిర్మాణం కోసం కుప్పలుగా అప్పులు తెచ్చి చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే
-
వక్ఫ్ బిల్లుతో చంద్రబాబు ముస్లింలకు వెన్నుపోటు పొడిచారు : ఖాదర్ బాషా
-
పోలవరం ఎత్తు తగ్గించి ప్రజలను మోసం చేస్తున్నారు: చెల్లుబోయిన
-
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును అవమానించిన చంద్రబాబు
-
టీడీపీ నేతలకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
-
ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్నిప్రమాదం
-
Ambati Rambabu: నారా లోకేష్ ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలి
-
ఎన్ఆన్ఐలకు చెందిన స్థలాలపై కబ్జారాయుళ్ల దృష్టి
-
Prakash Raj: పవన్ సనాతన వేషం వెనుక రహస్యం
-
రిపోర్టర్ ప్రశ్నకు కేఏ పాల్ సమాధానం దెబ్బకు అందరూ సైలెంట్
-
నేను దుర్మార్గుడినైతే.. మరి నీ భర్త ఎవరు.. పరిటాల సునీతకు కౌంటర్: Chandrasekhar Reddy
-
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
-
YSRCP అఖండ మెజార్టీతో గెలుస్తుంది: YS జగన్
-
కార్యకర్తలు తెగింపు చూపారు: YS జగన్
-
మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: YS జగన్
-
వైఎస్ జగన్ ను కలిసిన ఫార్మసీ విద్యార్ధిని అంజలి తల్లిదండ్రులు
-
లోకేష్ పీఏ తిరుమలలో సిఫార్సు లేఖల దందా చేస్తున్నారు: భూమన
-
RK Roja: చంద్రబాబు ప్రతి రోజు రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు
-
LIVE: ఆర్కే రోజా ప్రెస్ మీట్
-
ఒవైసీతో కూడా చర్చించాం వక్ఫ్ సవరణ బిల్లుపై మా స్టాండ్ అదే
-
టీడీపీ మూకల దాడిలో గాయపడి వెంకట్ రెడ్డికి పరామర్శ
-
మీటింగ్కు రండమ్మా..! భజనే చంద్రబాబు విజన్
-
విజయవాడలో ధర్నాకు దిగిన మున్సిపల్ కార్మికులు
-
Anjali Incident: సీసీటీవీ ఫుటేజ్ తల్లిదండ్రులకు ఎందుకు చూపించడం లేదు
-
కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్
-
P-4 ప్రోగామ్ పై భువనేశ్వరి కి చెల్లుబోయిన సూటి ప్రశ్న
-
Thopudurthi Prakash: సునీత డైరెక్షన్లో లింగమయ్య హత్య
-
పరువు తీసిన పవన్
-
కాకాణి బెయిల్ పిటిషన్ పై ఇవాళ వాదనలు
-
గోదారమ్మ సాక్షిగా మరోసారి పోలవరంపై చంద్రబాబు అసత్యాలు
-
లూలూ మాల్ కోసం .. చంద్రబాబు గోల్ మాల్!
-
మా కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టినా జగన్, పార్టీ ని వదిలే ప్రసక్తే లేదు
-
కూటమి పాలనలో టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ఫైర్
-
పిన్నెల్లి YSRCP నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
చంద్రబాబుకు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్
-
లోకేష్ రాజా... తొందర పడకు ముందుంది అసలైన పంగడ : Ambati
-
పోలీసుల కస్టడీకి వల్లభనేని వంశీ
-
Bhumana Karunakar: కూటమి పాలనలో తిరుమల కొండపై అరాచకాలు కొనసాగుతున్నాయి