నకిలీ పాల తయారీ కేంద్రంపై దాడి
-నలుగురి అరెస్ట్
నరసరావుపేట(గుంటూరు జిల్లా)
గుంటూరు జిల్లా నరసరావుపేట లలితాదేవి కాలనీలో నకిలీపాల తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం పోలీసులు దాడిచేశారు. ఈ సంధర్బంగా 600 లీటర్ల పాలు, ఆయిల్, పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. డిపో నిర్వాహకులు బాలకొటయ్య, శ్యామల శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిని రెస్ట్ చేశారు.