-నలుగురి అరెస్ట్
నరసరావుపేట(గుంటూరు జిల్లా)
గుంటూరు జిల్లా నరసరావుపేట లలితాదేవి కాలనీలో నకిలీపాల తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం పోలీసులు దాడిచేశారు. ఈ సంధర్బంగా 600 లీటర్ల పాలు, ఆయిల్, పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. డిపో నిర్వాహకులు బాలకొటయ్య, శ్యామల శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిని రెస్ట్ చేశారు.
నకిలీ పాల తయారీ కేంద్రంపై దాడి
Published Wed, Aug 31 2016 12:38 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement