GVK One
-
'పబ్లో బౌన్సర్లు మాతో అసభ్యంగా ప్రవర్తించారు'
-
జీవీకే మాల్పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు
హైదరాబాద్: బంజారాహిల్స్లోని జీవీకే మాల్పై జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా జీవీకే మాల్లోని దుకాణాలు ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. పాస్టిక్ సంచులు వినియోగిస్తున్న ఇతర దుకాణాలకు 25వేల నుంచి లక్ష వరకూ అధికారులు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.