పెరూకు రాష్ర్టం నుంచి ముగ్గురు అధికారులు
హైదరాబాద్: గిరిజన విద్య, సంక్షేమ రంగాలకు సంబంధించి పె రూ దేశంలో అమలు చే స్తున్న విధానాలు, కార్యక్రమాల అధ్యయనం గురించి వచ్చేనెల 8 నుంచి 12 తేదీ ల మధ్య వివిధ రాష్ట్రాలకు చెందిన 13 మంది సభ్యుల బృందం అక్కడ పర్యటించనుంది. ఈ బృందంలో రాష్ట్రానికి చెందిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జీడీ ఆరుణ, ఖమ్మం జేసీ డి.దివ్య, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్లున్నారు.