yes mart showroom
-
ఎస్ మార్ట్ షోరూంలో భారీ చోరీ
-
ఎస్ మార్ట్ షోరూంలో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ లోని ఓ షాప్ లో భారీ చోరీ జరిగింది. స్థానిక చింతలకుంటలో ఉన్న ఎస్ మార్ట్ షోరూం లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. షోరూం వెనుక గోడకు కన్నం వేసిన దుండగులు షాపులోని రూ. 5 లక్షల విలువైన ఎలక్ర్టానిక్ వస్తువులు అపహరించారు. పాపు యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.