కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Congratulated Krishnashtami For AP People | Sakshi
Sakshi News home page

కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Published Mon, Aug 26 2024 10:29 AM | Last Updated on Mon, Aug 26 2024 11:03 AM

YS Jagan Congratulated Krishnashtami For AP People

సాక్షి, తాడేపల్లి: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. మ‌నంద‌రిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భ‌గ‌వానుడి ఆశీస్సులు ఉండాల‌ని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు.

కాగా, వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో  శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం. మ‌నంద‌రిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భ‌గ‌వానుడి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement