వైభవంగా సిడిమాను ఉత్సవం | - | Sakshi

వైభవంగా సిడిమాను ఉత్సవం

Apr 3 2025 1:54 AM | Updated on Apr 3 2025 1:54 AM

వైభవం

వైభవంగా సిడిమాను ఉత్సవం

రససిద్ధుల కొండపై అశేష భకుల మధ్య సిడిమానుకు బాలుడ్ని తిప్పుతున్న దృశ్యం

రాయదుర్గం టౌన్‌: స్థానిక రససిద్ధుల కొండపై వెలసిన రససిద్ధేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే మున్సిపల్‌ కార్యాలయ సీనియర్‌ అకౌంటెంట్‌ ఈశ్వర్‌ స్నేహబృందం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

వైభవంగా సిడిమాను ఉత్సవం 1
1/1

వైభవంగా సిడిమాను ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement