నగరంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సనత్ నగర్ సమీపంలోని అల్లావుద్దీన్ కోఠి బస్తీ ప్రాంతంలో దాదాపు 23 వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Published Sun, Aug 16 2015 8:45 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement