ఏపీలో 3990 ప్రభుత్వ పాఠశాలల మూసివేత | 3990 schools closed in andhra pradesh | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 8 2015 7:42 AM | Last Updated on Fri, Mar 22 2024 10:47 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 13 జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. టీపీఆర్ పద్ధతిలో రేషనలైజ్ నిర్వహించాలి. మండల స్థాయిలో వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. కిలో మీటర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 30 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించాలి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement