ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉదయం 11.25 గంటలకు సీఎం భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు సమావేశ మందిరాలు, ఛాంబర్లు, లాబీలు పరిశీలించారు.
Published Thu, Mar 2 2017 11:51 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement